Sunday, 8 November 2020

ఉపఎన్నికలు ఎగ్జిట్ పోల్స్: యూపీ, ఎంపీ, గుజరాత్‌లలో బీజేపీదే హవా, హస్తం బేజారు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కీలకమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 28, గుజరాత్ రాష్ట్రంలో 8, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 7 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ హవా కొనసాగించింది. వీటితోపాటు కర్ణాటకలో 2, జార్ఖండ్ రాష్ట్రంలో 2, ఒడిశాలో 2,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k59Yx3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour