పాట్నా: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఇచ్చిన హామీలను బిహారీయులు నమ్మలేదనేది తేలిపోతోంది. కరోనా వ్యాక్సిన్ను ఎరగా వేసి, బిహార్ ఓటుబ్యాంకును కొల్లగొట్టడానికి జేడీయూ-బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. బిహార్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి అవకాశం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k8ufC7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment