న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)ని సందర్శించనున్నారు. బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా.. యూకీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ పరిస్థితిపై ప్రధాని సమీక్షించనున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికాలతో కలిసి భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ 'కోవిషీల్డ్ ' అభివృద్ధి సరఫరాకు సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l7yPky
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment