Thursday, 26 November 2020

సీరమ్ ఇనిస్టిట్యూట్‍‌కు ప్రధాని మోడీ: కోవిషీల్డ్ వ్యాక్సిన్ పరిస్థితిపై సమీక్ష

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 28న పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)ని సందర్శించనున్నారు. బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా.. యూకీ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ పరిస్థితిపై ప్రధాని సమీక్షించనున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికాలతో కలిసి భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ 'కోవిషీల్డ్ ' అభివృద్ధి సరఫరాకు సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l7yPky
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour