Thursday, 26 November 2020

ముంబై మారణహోమానికి 12 ఏళ్ళు .. చేదు జ్ఞాపకాలు, మానని గాయాలు .. అమరులకు నివాళి

భారతదేశాన్ని టార్గెట్ చేసిన ఉగ్రమూక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించిన ఘటనకు నేటికి పన్నెండేళ్లు. నేటికి సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైపై ఆయుధాలతో విరుచుకుపడిన ఉగ్ర మూకలు సృష్టించిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. 12 మంది లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల మూక 2008 నవంబరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q4kQiU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour