న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల పునర్ ప్రారంభానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజాగా, కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న కళాశాలలు, విద్యాలయాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని, దశలవారీగా విద్యా కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని యూజీసీ పేర్కొంది. భౌతిక తరగతుల ప్రారంభానికి సంబంధించి సాధ్యమయ్యే విషయాలను పరిశీలించాలని సూచించింది. పూర్తిగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mWz0k0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment