Friday, 6 November 2020

బిహార్‌లో నేడే చివరి విడత ఎన్నికలు... ఎన్డీయే వర్సెస్ మహాకూటమి... ఇవీ అక్కడి కుల సమీకరణాలు...

బిహార్‌లో శనివారం(నవంబర్ 7)మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. చివరి విడతగా జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఛత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ బీజేపీ నేత,దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32htn7W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour