Saturday, 21 November 2020

వెంటిలేటర్‌పై మాజీ ముఖ్యమంత్రి: పరిస్థితి విషమం: కరోనా నుంచి కోలుకున్న

గువాహటి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు డాక్టర్లు. తీవ్ర ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత ఆయనకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆయన గౌహతి వైద్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35Qxb24
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour