Saturday, 21 November 2020

చలి పులి పంజా: 17 ఏళ్ల రికార్డు బద్దలు -రాజధానిలో జనం గజగజ -వైరస్ విజృంభణ -డేంజర్ బెల్స్

అంతా భయపడుతున్నట్లే జరుగుతోంది.. కరోనా వైరస్ విజృంభణకు చలికాలం మరింత ఆజ్యం పోస్తోంది. విపరీతమైన చలి కారణంగా దేశరాజధాని ఢిల్లీలో కొత్త కేసులు, మరణాల సంఖ్య మళ్లీ అమాంతం పెరిగాయి. తాజాగా 17 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ నవంబర్ నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం అందరినీ కలవరపెడుతున్నది. భారత వాతావరణ శాఖ, ఢిల్లీ ఆరోగ్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kq298Z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour