Monday, 9 November 2020

రామ మందిరం ట్రస్ట్ చైర్మన్‌కు తీవ్ర అస్వస్థత - మహంత్ నృత్య గోపాల్ దాస్ పరిస్థితి ఇదీ

అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం కోసం ఏర్పాటైన ‘శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం బాగా క్షీణించింది. కొంత కాలంగా అయోధ్యలోని మణిరామ్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన పరిస్థితి సోమవారం రాత్రి విషమించడంతో హుటాహుటిన లక్నోలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35bB3KI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour