Monday, 9 November 2020

కెనడాలో తెలంగాణ విద్యార్థి మృతి... ఫోన్ మాట్లాడుతూ 27వ అంతస్తు పైనుంచి పడి..

చదువు నిమిత్తం కెనడా వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ భవనం పైనుంచి కాలు జారి పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని మరణవార్త తెలిసి హైదరాబాద్‌లోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన శ్రీకాంత్,హరిప్రియ దంపతుల రెండో కుమారుడు అఖిల్(19). గతేడాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eIsEBH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour