Wednesday, 11 November 2020

కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది: మోడీకి డబ్ల్యూహెచ్ఓ ఫోన్ కాల్: సంప్రదాయ వైద్యంతో వైరస్‌కు చెక్

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను రూపుమాపే దిశగా మరో అడుగు ముందుకు పడింది. కోవ్యాక్స్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోందనే సంకేతాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమలు చేయనున్న కోవ్యాక్స్ కార్యక్రమానికి అన్ని దేశాల మద్దతును కూడగట్టుకుంటోంది. ఇందులో భాగంగా- డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథనొమ్ హెబ్రియేసుస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38yUGyx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour