Wednesday, 11 November 2020

బిహార్ ఎన్నికలపై ఏడీఆర్ షాకింగ్ రిపోర్ట్: 81 శాతం మంది అలాంటి వారే: 5వ తరగతి వరకే

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్)‌ రూపొందించిన ఓ సర్వే దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. పేద రాష్ట్రంగా, వలస కార్మికులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బిహార్‌లో రాజకీయ నాయకులు మాత్రం కోట్లకు పడగెత్తారు. కోటీశ్వరులుగా తేలారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను వెనకేసుకున్నారు. నేర చరిత్ర ఉన్న వారూ ఎక్కువే.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3po6sla
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour