Monday, 16 November 2020

ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం... ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్...?

దేశ రాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన ఇద్దరు జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ సోమవారం(నవంబర్ 16) అరెస్ట్ చేసింది. సరాయ్ కాలే ప్రాంతంలో ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారి నుంచి కీలక వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆ ఇద్దరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2H7sUOi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour