Monday, 16 November 2020

తెలంగాణకు విముక్తి లభించినట్టేనా? శరవేగంగా తగ్గుతోన్న పేషెంట్ల సంఖ్య: 15 వేలకు దిగువగా

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ ముప్పు నుంచి తెలంగాణకు విముక్తి లభించినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా క్షీణిస్తోంది. ప్రస్తుతం 15 వేలకు దిగువగా కొనసాగుతోంది. రోజురోజుకూ ఈ సంఖ్య మరింత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులు సంఖ్య వెయ్యికి మించకపోవడం, డిశ్చార్జీలు రెట్టింపు సంఖ్యలో నమోదవుతుండటం వల్ల చికిత్స పొందుతోన్న పేషెంట్లు గణనీయంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UzUuH2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour