Monday, 23 November 2020

డిసెంబర్‌ మొదటి వారంలో ఢిల్లీకి నిమ్మగడ్డ - జగన్ సర్కార్‌పై సీఈసీకి ఫిర్యాదు ?

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను తిరిగి నిర్వహించే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ సర్కారు అడుగడుగునా అడ్డుపడుతోంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో తగిన పరిస్ధితులు లేవని, కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలేంటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు ఇబ్బందికర పరిస్ధితులు తప్పడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kVefDT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour