Monday, 23 November 2020

అతుల్య గంగా: పవిత్ర నదిని శుభ్రం చేసేందుకు నడుం బిగించిన మాజీ ఆర్మీ అధికారులు

గంగా నది...పవిత్రమైన నది.తాగు నీరు, పంటపొలాలకు ఆధారంగా నిలిచిన నది. కుటుంబంలో ఒకరు మృతి చెందితే వారి అస్తికలు తనలో కలిపేసుకునే నది. ప్రస్తుతం ఈ నది మానవుడి తప్పిదాలతో తన పవిత్రతతను కోల్పోతోంది. ఈ పుణ్యనదిలో ఎటు చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మన ప్రాచీన నదిని తిరిగి కాపాడుకునేందుకు భారత ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/376VMPT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour