Monday, 16 November 2020

బీజేపీ ఎంపీ ఇంట్లో పెను విషాదం: బాణాసంచా కాల్చుతూ గాయపడ్డ మనవరాలు మృతి

లక్నో: భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యురాలు రీటా బహుగుణ జోషి నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చుతూ గాయపడ్డ ఆమె మనవరాలు మరణించారు. దేశ రాజధానిలో అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతోన్న ఆమె కొద్దిసేపటి కిందట తుదిశ్వాస విడిచారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IKQlNK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour