Monday, 16 November 2020

ఇండియాలో వరుసగా రెండోరోజు ... కేసుల తగ్గుదల ... గత 24గంటల్లో 29,163 కొత్త కేసులు

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులను భారతదేశం నమోదు చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88.74 లక్షలకు చేరుకుంది. చివరిసారిగా భారతదేశం 30,000 కంటే తక్కువ కేసులను జూలై నెలలో నివేదించింది. ఇక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lCfA3C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour