Friday, 27 November 2020

కేంద్రానికి ఢిల్లీ సర్కార్ షాక్ .. ఢిల్లీలో తాత్కాలిక జైళ్ళకు నో .. రైతుల డిమాండ్స్ న్యాయబద్ధమే

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటిస్తున్న ఢిల్లీ సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీకి చలో ఢిల్లీ పేరుతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న క్రమంలో రైతుల నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో దేశ రాజధానిలోని స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mblB7r
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour