Friday, 27 November 2020

దేశంలో తొలి బుల్లెట్‌ రైలు రికార్డు- అహ్మదాబాద్‌-ముంబై మధ్య- రూ.24 వేల కోట్లతో

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అయిన అహ్మదాబాద్‌-ముంబై మార్గం నిర్మాణానికి కీలక అడుగుపడింది. ప్రభుత్వ రంగంలో అతిపెద్ద కాంట్రాక్టుగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ప్రభుత్వ రంగంలో ఇంత భారీ స్ధాయిలో ఏ సివిల్‌ కాంట్రాక్టు జరగలేదు.గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు పనులు జరగాల్సి ఉంది. దేశంలోనే తొలి, అత్యంత భారీ బుల్లెట్‌ రైలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V4t1xu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour