Wednesday, 25 November 2020

పాతబస్తీలో అభివృద్ది ఏది.. ప్రభుత్వ పథకాలు అక్కడికి ఎందుకు చేరడం లేదు.. నిలదీసిన స్మృతీ ఇరానీ...

హైదరాబాద్ పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలన్నీపాతబస్తీకి ఎందుకు చేరడం లేదని నిలదీశారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న స్మృతీ ఇరానీ... ఎంఐఎం నేతలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు.టీఆర్‌ఎస్‌-ఎంఐఎం కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయని మండిపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fz4qKt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour