Wednesday, 25 November 2020

చిరు వ్యాపారుల కోసం 'జగనన్న తోడు' ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ .. వారి ఖాతాల్లో 10 వేలు జమ

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మర బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. వీధి వ్యాపారులను ఆదుకోవడం కోసం నేడు జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం పల్లెల్లో, పట్టణాల్లో వీధి వ్యాపారాలు చేస్తూ సేవలందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్లు గా పేర్కొన్నారు. ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UZrAjP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour