Thursday, 19 November 2020

హమ్మయ్యా.. ఎట్టకేలకు అనుమతి.. లాయర్‌తో మాట్లాడిన జర్నలిస్ట్ సిద్దిఖీ, 5 నిమిషాలే,, ఫోన్‌లో...

కేరళ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్‌తో మాట్లాడేందుకు ఎట్టకేలకు అవకాశం దక్కింది. అతని లాయర్‌ కలిసేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్.. ఢిల్లీ యూనిట్ ప్రతినిధులు తెలిపారు. హత్రాస్ బాధితురాలి హత్యకు సంబంధించి వార్త కవర్ చేసేందుకు వెళ్లిన సిద్దిఖీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత 50 రోజుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kKxy2y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour