Thursday, 19 November 2020

శశికళ వచ్చే జనవరిలోనే జైలు నుంచి విడుదల!: రూ. 10 కోట్ల జరిమానా చెల్లింపు

బెంగళూరు: అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ. 10 కోట్ల జరిమానాను అన్నాడీఎంకే మాజీ నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ చెల్లించారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో ఉన్న శశికళ తరపున ఆమె న్యాయవాదులు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిపారు. బెంగళూరు సిటీ సివిల్ కోర్టు కార్యాలయంలో డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా ఈ మొత్తాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38WCA9O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour