Friday, 13 November 2020

భారత్ ప్రతీకారం: పాకిస్థాన్ ఆయుధ బంకర్లు ధ్వంసం, 11 మంది పాక్ సైనికులు హతం(వీడియో)

శ్రీనగర్: సరిహద్దులో పాకిస్థాన్ గత కొంత కాలంగా తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే కాల్పులకు తెగబడుతోంది. తాజాగా, నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లతోపాటు ముగ్గురు పౌరులు మరణించారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ విదేశీ కార్యాలయం పాక్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IASpbp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour