Friday, 13 November 2020

ఘోర విషాదం : వ్యాను బోల్తా పడి 10 మంది మృతి... 20 మందికి గాయాలు...

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివపురి జిల్లాలోని పోహ్రిలో ఓ వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా... 20 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 7.15గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారి వెల్లడించారు. షియోపూర్ జిల్లాలోని ఉనావాడ్ గ్రామంలో ఓ ఆధ్యాత్మిక గ్రామంలో పాల్గొన్న బృందం... వ్యానులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pCKpYm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour