షిన్జాంగ్ ప్రాంతంలో స్థానికంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండడంతో చైనా మరోసారి నగరవ్యాప్త కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించింది. కాష్గార్ నగరంలో దాదాపు 47 లక్షలమందికి కరోనావైరస్ పరీక్షలు జరిపారు. వారిలో 138 మందికి వ్యాధి ఉన్నప్పటికీ, లక్షణాలు బయటపడలేదని (అసింప్టమాటిక్) తేలింది. కోవిడ్ 19ను కట్టడి చెయ్యడంలో చైనా చాలావరకూ విజయవంతమైంది. కానీ, అక్కడక్కడా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oliziu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment