Monday, 26 October 2020

భరత్ అనే నేను, శ్రీమంతుడు మూవీలో మాదిరిగా.. సీఎం జగన్‌కు టీడీపీ అనిత సెటైర్స్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మరోసారి రెచ్చిపోయారు. ఏపీ సర్కార్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. సమన్యాయ పాలన, అభివృద్ది అంశాల లక్ష్యంగా విమర్శలు చేశారు. అధికారం చేపట్టినప్పటీ నుంచి చేసిన సంక్షేమ పనులను మాత్రం మరచి.. ఇతర అంశాలపై ఫోకస్ చేశారని విరుచుకుపడ్డారు. దళితులపై దాడులు, టీడీపీ నేతల లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31HLqDQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour