బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త బిజినెస్ను ప్రారంభించింది. ఇ-గేమింగ్లో అడుగు పెట్టింది. కొత్తగా మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఇ-గేమింగ్ ప్లాట్ఫామ్పై సుదీర్ఘకాలం పాటు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికోసం కొన్ని గేమింగ్ కంపెనీలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోబోతోంది. ఇందులో భాగంగా- గేమ్జోప్ అనే గేమింగ్ కంపెనీతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37VNaxj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment