Friday, 30 October 2020

ఏపీ కరోనా అప్‌డేట్- దక్షిణ కోస్తాలో మళ్లీ పెరుగుదల- 24 గంటల్లో 2886 కేసులు..

ఏపీలో కరోనా ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని చోట్ల పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా పలు జిల్లాల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో 2886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దక్షిణ కోస్తా జిల్లాల్లోనే అత్యధిక కేసులు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HGnJFv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour