కరోనా సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్ధలు పని చేయలేదు. విద్యార్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. అదే సమయంలో ఏపీలోనూ విద్యార్ధులు ఇళ్లకే పరిమితమైనా ప్రభుత్వం వారి కోసం పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్ధుల భవిష్యత్తుతో పాటు అక్షరాస్యత శాతాన్ని పెంచడం కోసం జగన్ సర్కారు పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. కేంద్రం తాజాగా వీటిని ప్రశంసించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m6lTvS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment