Thursday, 22 October 2020

గడ్డం గీసుకోలేదని ముస్లిం ఎస్సై సస్పెన్షన్‌- యూపీలో ఘటన.. సిక్కులకు మాత్రమేనంటూ..

ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు చర్యలపై ఇప్పటికే అక్కడి జనం మండిపడుతుండగా.. అక్కడి అధికార యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా యూపీలోని భాగ్‌పత్‌ ఎస్సైగా పనిచేస్తున్న ఓ ముస్లిం ఎస్సైను గడ్డం గీసుకోలేదనే కారణంతో సస్పెండ్‌ చేయడం కలకలం రేపుతోంది. భాగ్‌పత్‌ ఎస్సైగా పనిచేస్తున్న ఇంతెసర్‌ అలీ తాను ఏడాది పాటు గడ్డం పెంచుకునేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3om3ZaK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour