ఉత్తర్ప్రదేశ్లో యోగీ ఆదిత్యనాథ్ సర్కారు చర్యలపై ఇప్పటికే అక్కడి జనం మండిపడుతుండగా.. అక్కడి అధికార యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా యూపీలోని భాగ్పత్ ఎస్సైగా పనిచేస్తున్న ఓ ముస్లిం ఎస్సైను గడ్డం గీసుకోలేదనే కారణంతో సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది. భాగ్పత్ ఎస్సైగా పనిచేస్తున్న ఇంతెసర్ అలీ తాను ఏడాది పాటు గడ్డం పెంచుకునేందుకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3om3ZaK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment