Monday, 12 October 2020

రోడ్డు పక్కన మృత పిండం... కన్నతండ్రి పనే... షాకింగ్ నిజాలు వెల్లడించిన అత్యాచార బాధితురాలు

కన్నతండ్రే బిడ్డపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. కూతురు గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించి మృత పిండాన్ని రోడ్డు పక్కన పడేశాడు. ఇటీవల రోడ్డు పక్కన ఆ పిండాన్ని గమనించిన పోలీసులు దానిపై ఆరా తీయగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ తండ్రి చేసిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు చెప్పిన వివరాలతో పోలీసులే షాక్ తిన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34PYPL6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour