Monday, 12 October 2020

అమెరికన్లను వరించిన నోబెల్ ప్రైజ్: ఆర్థికశాస్త్రంలో వినూత్న ప్రయోగం: నూతన ఆక్షన్ సిద్ధాంతం

ఓస్లో: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల పరంపరలో మరో అంకం ముగిసింది. కీలకమైన ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులను ప్రకటించింది కమిటీ. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థికశాస్త్రంలో వినూత్న ప్రయోగాలు చేసిన ఇద్దరికి ఈ అవార్డులను ప్రకటించింది. పాల్ ఆర్ మిల్గ్రోమ్, రాబర్ట్ బీ విల్సన్‌లకు ఈ ఏడాది ఆర్థికశాస్త్రం నోబెల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30WCN8h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour