Friday, 2 October 2020

నన్ను ఎలిమినేట్ చేయాలనే ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కుట్ర: జడ్జి రామకృష్ణ సంచలనం

చిత్తూరు: తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు జడ్జి రామకృష్ణ. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తనపై కక్ష గట్టారని అన్నారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తున్న తనను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ ... హైదరాబాద్ లో చికిత్స

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36p8vi3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour