Friday, 2 October 2020

హత్రాస్‌ రేప్‌పై భగ్గుమంటున్న దేశం- రంగంలోకి నిర్భయ లాయర్‌- ఆరుగురిపై యోగీ వేటు

హత్రాస్‌లో అమానుషంగా దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా పోలీసుల సాయంతో రాత్రికి రాత్రే ఆమెకు దహన సంస్కారాలు జరిపించిన ఆటవిక చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూపీతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘటనపై నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఆరుగురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cQRnTl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour