Tuesday, 20 October 2020

ట్రంప్-జో బిడెన్ థర్డ్ వార్: పోలింగ్ ముంగిట్లో ఆధిక్యంలో డొనాల్డ్: మరోసారి మేజిక్?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఎన్నికల ప్రచార ర్యాలీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారాన్ని నిలుపుకోవడానికి రిపబ్లికన్ పార్టీ.. ఈ దఫా విజయాన్ని సాధించడానికి డెమొక్రటిక్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డతున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తోన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ మెజారిటీని సాధించే దిశగా సాగుతున్నారు. మొదట్లో తన ప్రత్యర్థి జో బిడెన్ కంటే మెజారిటీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31ruWzY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour