Tuesday, 20 October 2020

‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?

సాధారణంగా హ్యాకర్లు అందినకాడికి సొమ్మును దోచుకుంటుంటారు. అయితే, డార్క్‌సైడ్ హ్యాకర్లుగా చెప్పుకుంటున్న ఓ ముఠా మాత్రం తాము దోచుకున్న దాంట్లో నుంచి కొంత మొత్తం దానం చేసింది. పది వేల డాలర్ల (సుమారు 7.3 లక్షల రూపాయలు) చొప్పున బిట్ కాయిన్ల రూపంలో రెండు స్వచ్ఛంద సంస్థలకు దానం చేసినట్లు డార్క్ వెబ్‌లో పోస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TcvuoB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour