Wednesday, 14 October 2020

వర్షాల వల్ల పంట నష్టాన్ని అంచనా వేసిన పవన్ కల్యాణ్: ఇళ్లల్లోనే ఉండండి..బయటికి రావొద్దంటూ

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, దాని వెంటే ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణల్లో అంచనాలకు మించిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల హైదరాబాద్‌ మునకేసింది. అనేక కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లు ఛిద్రం అయ్యాయి. భారీ వాహనాలు సైతం కాగితపు పడవల్లా కొట్టుకునిపోయాయి. చాంద్రాయణగుట్టలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iZGq3r
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour