Wednesday, 14 October 2020

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నీటి లెక్క తేలుతుందా.. అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీపై ఆసక్తి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పలుమార్లు భేటీ అయినప్పటికీ పరిష్కారం కాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాన్ని పరిష్కరించడానికి కేంద్రం నేరుగా రంగంలోకి దిగినప్పటికీ ఎవరి వాదన వారు బలంగా వినిపించారు. దీంతో కేంద్రం రెండు రాష్ట్రాల జల వనరుల విషయంలో నిర్ణయాలను చేతిలోకి తీసుకొనే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34YIMuf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour