హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ విపక్షాలు,ప్రజా సంఘాలు,సామాజిక కార్యకర్తలు చేపట్టిన ఆందోళనతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాంగ్రెస్,వామపక్షాలు,భీమ్ ఆర్మీ ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ... సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేసేంతవరకు ఈ కేసులో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iprzz8
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment