వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. ఆసుపత్రి నుంచి వీడియో మెసేజీని విడుదల చేశారు. తాను ఆరోగ్యం నిలకడగా ఉందని, డాక్టర్లు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. త్వరలోనే కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటానని, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాననీ వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jvCKaz
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment