Friday, 2 October 2020

దద్దరిల్లిన జంతర్‌మంతర్... సీఎం యోగి రాజీనామాకు భీమ్ ఆర్మీ చీఫ్ డిమాండ్...

హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ విపక్షాలు,ప్రజా సంఘాలు,సామాజిక కార్యకర్తలు చేపట్టిన ఆందోళనతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాంగ్రెస్,వామపక్షాలు,భీమ్ ఆర్మీ ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ... సీఎం యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేసేంతవరకు ఈ కేసులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iprzz8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour