Friday, 2 October 2020

హత్రాస్ : యూపీ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ యూనియన్ దిగ్భ్రాంతి... ఎందుకు అనుమతించట్లేదు?

హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించిన ప్రభుత్వం ఎవరినీ అటువైపు అనుమతించట్లేదు. విపక్షాల సంగతి పక్కనపెడితే... ఆఖరికి మీడియాను కూడా బాధితులతో మాట్లాడకుండా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ ఓ లేఖ కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cWQ59t
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour