Monday, 26 October 2020

జగన్‌ లేఖ కోర్టు ధిక్కారమే - పిటిషన్‌కు అనుమతివ్వాలని ఏజీని కోరిన సుప్రీం లాయర్‌

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు సీఎం జగన్‌ రాసిన లేఖ దుమారం రేపుతూనే ఉంది. ఈ లేఖపై విచారణ జరగాలని కొందరు, వద్దని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ప్రభుత్వ న్యాయవాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2FYcNly
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour