రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నరబలిని ఇచ్చాడో కిరాతకుడు. నరబలిని సమర్పించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను అమ్మవారికి బలి ఇచ్చాడు. పైగా- తాను చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆమె అవయవాలతో పూజలు చేశాడు. దీన్ని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31F6ECE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment