Monday, 26 October 2020

నవరాత్రుల్లో నరబలి: అమ్మోరికి భార్యను బలి ఇచ్చిన కిరాతకుడు: రోజుల కఠోర ఉపవాసం: అవయవాలతో

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నరబలిని ఇచ్చాడో కిరాతకుడు. నరబలిని సమర్పించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను అమ్మవారికి బలి ఇచ్చాడు. పైగా- తాను చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆమె అవయవాలతో పూజలు చేశాడు. దీన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31F6ECE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour