Wednesday, 28 October 2020

పోలింగ్ వేళ..చిచ్చుపెట్టిన చిరాగ్: నితీష్‌పై బాంబు: బీజేపీకి గుడ్‌బై?: ఆర్జేడీ మద్దతుతో

పాట్నా: బిహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆరంభమైన వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీపై బాంబులు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత.. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారతీయ జనతా పార్టీతో జేడీయూ తెగదెంపులు చేసుకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35JMacU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour