Wednesday, 28 October 2020

ఏపీ స్ధానిక పోరుపై పార్టీలతో నేడు ఈసీ భేటీ- వైసీపీ డుమ్మా- అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్‌

ఏపీలో ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై వైసీపీ సర్కారు ఆగ్రహం చల్లారలేదు. ఆయన్ను ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి మరీ పదవి నుంచి తొలగించినప్పటికీ హైకోర్టు ఉత్తర్వులతో ఆయన పదవిలో కొనసాగడాన్ని తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం... ఇఫ్పుడు ఆయన ఆధ్వర్యంలో స్ధానిక ఎన్నికలకు వెళ్లేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HJz5Z7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour