Thursday, 22 October 2020

విశాఖలో భారీగా ఉద్యోగాలు పెరిగాయి - జక్కన్న చెక్కాడు - వాళ్లను జగన్ ఈడ్చికొట్టాలి: ఎంపీ రఘురామ

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిలో రాజధానికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రతిపాదిత కొత్త కార్యనిర్వహక రాజధాని విశాఖపట్నంలో వాస్తవ పరిస్థితులు ఇవంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖ సహా ఏపీలో చోటుచేసుకుంటోన్న కీలక పరిణామాలపై స్పందించారు. ఎంపీ ఏమన్నారంటే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mbUyIS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour