Thursday, 22 October 2020

బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీకి కరోనా పాజిటివ్ .. ఎయిమ్స్ లో చేరిక .. ప్రచారానికి దూరం

ఒకపక్క బీహార్లో ఎన్నికల నేపథ్యంలో మ్యానిఫెస్టోలు,ప్రజలకు ఇస్తున్న హామీలతో ప్రధాన పార్టీలు ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాయి. బిజెపి, మహా కూటమి పార్టీల మధ్య ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతోంది. ఈ సమయంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కరోనా వైరస్ బారిన పడ్డారు. బీహార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ గురువారం కరోనా బారిన పడినట్లుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jjL7VT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour